గ్రామ గ్రామాన బి ఆర్ యస్ విస్తృత ప్రచారం.

రాయికల్,నవంబర్22
(జనంసాక్షి) మండలం మంగ్త్యా తండాలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారికి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న ఎంపీపీ శ్రీమతి శ్రీ లావుడ్యా సంధ్యారాణి సురేందర్ నాయక్
వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు