ఘనంగా ‘విషు’ సంబరాలు

తిరువనంతపురం, జనంసాక్షి: కేరళలో నూతనసంవత్సరాది ‘విషు’ వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. కేరళలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మళయాళీలు ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కేరళలోని ప్రధాన నగరాలైన తిరువనంతపురం, కొచ్చి, కొజికోడ్‌, కొట్టాయం, కొలం, కన్నూర్‌ … తదితర ప్రాంతాల్లో ఈ వేడుకలు వైభవంగా జరిగినట్టు సమాచారమందింది.