*చిన్నారిని ఆశీర్వదించిన జడ్పిటిసి గొర్రె సాగర్.

 చిట్యాల 24(జనం సాక్షి)  మండలంలోని చల్లగరిగ  గ్రామంలో రామగిరి రాజు  కుమారుడు శ్రావణ్ మొదటి పుట్టినరోజు వేడుకల్లో ఆదివారం జెడ్పిటిసి గొర్రె సాగర్, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ పాల్గొనీ చిన్నారిని ఆశీర్వదించారు. వారి వెంట తెరాస మండల ప్రధాన కార్యదర్శి ఏరుకొండ రాజేందర్, మాజీ ఎంపీటీసీ బాలగాని రమేష్, మామిళ్ల సాయిలు, అనిల్ , దయాకర్ పాల్గొన్నారు.