చెరువులో పడి వ్యక్తి మృతి 


మల్హర్ నవంబర్ 11,(జనంసాక్షి);
మండలంలోని అడువాల పల్లి లోని కుమ్మరి చెరువులో పడి కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన లౌడియా సమయ నాయక్ 46 మృతిచెందాడు .గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గంగారం గ్రామానికి చెందిన సమ్మయ్య నాయక తో పాటు మరో ముగ్గురు గ్రామంలోని చెరువులోకి చేపల కోసం వెళ్లారు చెరువుకు సమీపానికి ఇతరుల వ్యక్తి ఇతర వ్యక్తి రావడాన్ని గమనించారు తొందరగా బయటకు వెళ్లాలని పరుగులు తీస్తుండగా సమ్మయ్య నాయకు ఈత రాకను లేక వృద్ధుల కూరుకుపోయి చనిపోయినట్లు సమాచారం కాగా సంఘటన స్థలం వద్దకు ఏఎస్ఐ షరీఫ్ రైటర్ ముత్తయ్య లు చేరుకొని వివరాలు సేకరించారు
Attachments area