ఛత్తీస్‌గఢ్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

55ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్నాన్డంగాన్‌లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. కూంబింగ్‌లో భాగాంగా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 2 నుంచి 5 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రెషర్ కుక్కర్స్, టిఫిన్స్, వైర్లతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.