జగన్, ఓఎంసీ, ఎమ్మార్ నిందితుల రిమాండ్ పొడిగింపు
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్ కేసుల్లో నిందితులకు న్యాయస్థానం జూన్ 3 వరకు రిమాండ్ పొడిగించింది. నిందితులను నేడు సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెస్స్ ద్వారా విచారించింది.
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్ కేసుల్లో నిందితులకు న్యాయస్థానం జూన్ 3 వరకు రిమాండ్ పొడిగించింది. నిందితులను నేడు సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెస్స్ ద్వారా విచారించింది.