జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం..

జమ్మూ కాశ్మీర్ : రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం గందరగోళం నెలకొంది. ఆవు మాంసం నిషేధంపై ఎన్సీ, కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. వరద బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, పీడీపీకి వ్యతిరేకంగా సభ్యులు నినాదాలు చేశారు.