జల్లికట్టు నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే
అయితే జంతు పరిరక్షణ సంస్థతో పాటు పలువురు కేంద్రం తీరుపై మండిపడుతూ జల్లి కట్టును నిషేధించాలని విజ్ఞప్తి చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం…జల్లికట్టు అనుమతిపై స్టే విధిస్తూ కేంద్రానికి, తమిళనాడు సర్కార్కు నోటీసులు జారీ చేసింది..