జిన్నారంలో అకస్మాత్తుగా పాడి గేదె మృతి

 సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంకు చెందిన బుక్క బ్రహ్మేంద్రర్ అనే నిరుపేద రైతుకు చెందిన పాడిగేదే మృతి చెందింది! పొలం వద్ద రాత్రి వరకు బాగానే ఉన్నా గేదే అకస్మాత్తుగా మృతి చెందడంతో రైతు కుటుంబం బోరున విలపిస్తున్నారు. సుమారు 75 వేల వరకు పాడి గేద ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.