జీఎస్టీ ముసాయిదా చూశాకా స్పందిస్తాం: పి.చిదంబరం

chidambaramన్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జీఎస్టీ బిల్లు అంశం మరోసారి ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లు విషయమై ఇవాళ పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరంను విలేకరులు ప్రశ్నించారు. దీనిపై చిదంబరం స్పందిస్తూ.. వాళ్లు తయారు చేసిన బిల్లు ముసాయిదాను పరిశీలించాక స్పందిస్తామన్నారు.