జేఎన్టీయూ విద్యార్థులకు అవగాహన సదస్సు

జేఎన్టీయూ విద్యార్థులకు అవగాహన సదస్సు

జనంసాక్షి, రామగిరి, అక్టోబర్ 12 : ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా జేఎన్టీయూ మంథని కాలేజీలో కమాన్పూర్ లైన్స్ ఆఫ్ క్లబ్ అండ్ సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు జరిగినది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్, సదాశియ పౌండేషన్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, జెఎన్టి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి, సింగరేణి పిఓ నూకా రమేష్, జేఎన్టీయూ ఫిజికల్ డైరెక్టర్ కృష్ణా రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.