టిబెట్‌లో 83మంది సజీవ సమాధి

లాసా : టిబెట్‌లోని బంగారు గనిలో పనిచేసే 83 మంది కార్మికులు సజీవ సమాది. అయినట్టు చైనా అధికారిక టెలివిజన్‌ పేర్కొంది. కొండచరియ విరిగిపడటంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. సహాయచర్యల్లో భాగంగా రెండువేలమందితో కూడిన సహాయకబృందాలు ప్రమాద ఘటనాప్రాంతానికి చేరుకున్నట్టు తెలియవచ్చింది.