టి.అర్.ఎస్ పార్టీలోకి చేరికలు.

కోటగిరి సెప్టెంబర్ 20 జనం సాక్షి:-మండలంలోని ఎత్తోండ గ్రామానికి చెందిన ఇతర పార్టీల నాయకులు మంగళవారం రోజున తెరాస పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బాన్సువాడ నియోజక వర్గ తెరాస పార్టీ ఇంచార్జీ పోచారం సురేందర్ రెడ్డి వారికి గులాబీ ఖండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆవ్వహనించారు.ఈ చెరికలో ఎత్తోండ గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్,సీనియర్ నాయకులు రఫీ,మాజీ సర్పంచ్ ఆనంద్,వల్భపూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్,శాదుల్ల,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.