డిసెంబర్ 18నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు

న్యూఢిల్లీ: డిసెంబర్18నుంచి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అత్యున్నత సర్వీస్ ఉద్యోగాలకు యూపీఎస్సీ నిర్వహించనున్న మెయిన్స్ పరీక్షలు డిసెంబర్ 23న ముగియనున్నాయి. ప్రాథమిక పరీక్షకు 4.63లక్షల మంది హాజరుకాగా మెయిన్స్‌కు 15,008 మంది అర్హత సాధించారు