ఢిల్లీలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

న్యూఢిల్లీ, జనంసాక్షి: బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఇవాళ జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ జాతీయ అధక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, సీనియర్‌ నేత అద్వానీ, ఇతర బీజేపీ నేతలు హాజరయ్యారు.