ఢిల్లీ ఎయిర్పోర్టులో బాంబు కలకలం

1ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలకు బాంబు బెదిరింపు వచ్చాయి. ఏయిరిండియా, నేపాల్ ఏయిర్ లైన్స్ విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దాంతో వెంటనే విమానాలకు నిలిపివేసి, ప్రయాణికులను దించేశారు. విమానంలో నలుగురు ఎంపీలు ఉన్నట్లు సమాచారం. బాంబు బెదిరింపుల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. విమానాలతో పాటూ, ఏయిర్ పోర్టు లోపల బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.