ఢిల్లీ సహా పలు నగరాలపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం’

న్యూఢిల్లీ,  ఢిల్లీ సహా పలు నగరాలపై ఉగ్రవాద దాడులు జరగవచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఇందు కోసం 20 మంది ఉగ్రవాదులకు ఐఎస్ఐ శిక్షణ ఇచ్చింది. వీరంతా భారత్‌లోని వేర్వేరు నగరాలపై దాడులకు తెగబడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని నిఘా సంస్థలు హెచ్చరించాయి.