తమిళనాడు-కర్నాటక సరిహద్దులో హై అలర్ట్…

హొసూరు: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జే జయలలిత అక్రమాస్తుల కేసులో ప్ర త్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టు వెళ్లారు. హై కోర్టు  తీర్పు సోమవారం వెలువడుతున్న నేపథ్యంలో తమిళనాడు-కర్ణాటక  సరిహ ద్దు అత్తిపల్లి, జూజువాడి వద్ద హై అలర్ట్ ప్రకటించారు.