తర్వలో ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా కార్యదర్శుల స్థాయి సమావేశం
హరీష్ రావత్
ఢీల్లీ : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశా సీఎం అభ్యంతరాలు ప్రస్తావించారని కేంద్ర మంత్రి హరిష్రావత్ అన్నారు. సమస్య పరిష్కాకరానికి త్వరలో ఆంధ్రప్రదేశ్ , ఛత్తీన్గఢ్, ఒడిశా కార్యదర్శుల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.