తీవ్రవాద నిర్మూలనలో పాక్ కు సహకారం – రాజ్ నాథ్..
లక్నో: తీవ్రవాద నిర్మూలనలో భారత ప్రభుత్వం పాకిస్థాన్కు అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, టెర్రరిజం పాకిస్థాన్కు కూడా పెద్ద సమస్యగా మారిందని తెలిపారు.