తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ నుంచి జడ్చర్ల వైపు వస్తున్న గూడ్సు రైల్లో సాంకేతిక సమస్య తలెత్డంతో జడ్చర్ల-దివిటిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య దానిని నిలిపివేశారు. దీంతో సికింద్రాబాద్‌ నుంచి కర్నూలు వైపు వెళ్లున్న తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ను జడ్చర్ల రైల్వేస్టేన్‌లో, మహబూబ్‌నగర్‌ స్టేషన్లో మరో ప్యాసింజర్‌ రైలును నిలిపివేశారు.