దేశంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తాం : వెంకయ్య

x8lr69x1న్యూఢిల్లీ, : దేశంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. మంగళవారం పరిమిత వ్యయంతో ఇళ్ల నిర్మాణంపై వర్క్‌షాపును వెంకయ్య ప్రారంభించారు.