దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం

yiy47jisదేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం వెలుగుచూసింది. ఓ మహిళ ఆటోలో వెళ్తుండగా ఐదుగురు దుండగులు కారులో వచ్చి అటకాయించి ఆమెను కిడ్నాప్‌ చేశారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి వదిలేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.