నవంద్గి గ్రామాన్ని సందర్శించిన ఎంపీడీవో రమేష్

బషీరాబాద్ జూలై ,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో గురువారం రోజున నవంద్గి గ్రామాన్ని ఎంపీడీవో రమేష్  సందర్శించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ మాట్లాడుతూ నవంద్గి గ్రామంలో క్రిమిటోరియం మరియు క్రీడా ప్రానగణం,పల్లే ప్రకృతి వనం పరిశీలిస్తూ ఇంకా మీ గ్రామనీ అభివృద్ధి చేసుకోండి  అని సూచనలు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఏ ఈ వంశీకృష్ణ, పంచాయతీ కార్యదర్శి నర్సిరెడ్డి,మాధవ్ రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area