నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు ఉదయం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 56 పాయిట్లకు పైగా నష్టపోయింది. నిప్టీ 19 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.