నాలుగు నెలల కనిష్టానికి మార్కెట్‌

ముంబయి : సెన్సెక్స్‌ నాలుగునెలల కనిష్టానికి చేరింది గురువారం ముగిసిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 291. 94 పాయింట్లు కోల్పోయి 18509.70 వద్ద నిస్టీ 98.15 పాయింట్లు నష్టపోయి 5574. 75 వద్ద ముగిశాయి. కార్పోరేట్‌ ఫలితాలు, ఆర్థిక ప్రగతి తదితర అంశాలపై భాయాలు వ్యక్తం కావడం మార్కెట్‌పై ప్రభావాన్ని చూపాయి డా, రెడ్డిస్‌, కోల్‌ ఇండియా, హెచ్‌యూఎల్‌, మారుతీసుజుకీ, ఎంఅండ్‌ ఎంకంపెనీల షేర్లు లాభాలు పొందగా జందాల్‌స్టీల్‌, టాటా స్టీల్‌, స్టెరిలైట్‌ ఇండస్ట్రీన్‌, ఇనోసిన్‌ కంపెనీల షేర్లకు నష్టం వాటిల్లింది.