నూతన భవనాల పరిశీలన

చిలుకూరు: చిలుకూరు మండలంలోని నారాయణపురం పాఠశాలకు నూతన భవనాల నిర్మాణానికి 9.40 లక్షలు, జెర్రిపోతుల గూడెం పాఠశాలకు రూ. 5 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో నిర్మిస్తున్న పాఠశాలను ఆర్వీఎం డీఈ కేశవరావు, ఇంజనీర్‌ వెంకటనర్సయ్య గురువారం భవనాల పరిశీలించారు.