నేడు ఢిల్లీ – ఫరీదాబాద్ మెట్రో రైలు మార్గం ప్రారంభం.A

ఫరిదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఢిల్లీ-ఫరీదాబాద్ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ మెట్రో మార్గం అందుబాటులోకి రావడంతో దేశ రాజధాని ఢిల్లీ నుంచి హర్యానా పారిశ్రామిక ప్రాంతం ఫరీదాబాద్‌కు ప్రయాణం సులభం కానుంది.