నేడు భారత్ కు రానున్న శ్రీలంక ప్రధాని..

న్యూఢిల్లీ : ఈ నెల 14న శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే భారత్‌కు రానున్నారు. విక్రమసింఘే భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీతో విక్రమసింఘే భేటీ కానున్నారు.