నేపాల్ లో కొనసాగుతున్న ఆందోళనలు..

నేపాల్ : కొత్త రాజ్యాంగాన్ని నిరసిస్తూ నిరసనకారులు బిర్ గుంజ్ ప్రాంతంలో ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు..నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.