నేషనల్ అవార్డు గ్రహీత

విద్యార్థిని సన్మానించిన స్థానిక సర్పంచ్ ఎంపిటిసి జడ్పిటిసి
పెద్దవంగర సెప్టెంబర్ 21(జనం సాక్షి ) పెద్దవంగర మండలం కోరిపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థికి నేషనల్ అవార్డు  గ్రహీత కు  సన్మానం బుధవారం కోరిపల్లి ప్రాథమిక పాఠశాలలో నేషనల్ అవార్డు గ్రహీత  ఎడ్ల నానికి స్థానిక సర్పంచ్ గాజుల శోభ మరియు జడ్పిటిసి శ్రీరామ్ జ్యోతిర్మయి ఎంపీటీసీ ఎర్ర సబిత,సన్మానించారు వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో ముందుకు సాగాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థాన చైర్మన్ వి రామచంద్ర శర్మ, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య,ఎండీ ముజీబుద్దిన్, బొమ్మిడి కృష్ణారెడ్డి, ఆరుట్ల వెంకన్న, ఎడ్ల చిరంజీవి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఆశ వర్కర్లు అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు