న్యాయస్థానాల్లో మౌలిక వసతులు లేవు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమన్‌ కబీర్‌
న్యూఢీల్లీ : దేశంలో చాలా న్యాయస్థానాల్లో సరైన మౌలిక వసతులు లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ అల్తమన్‌ కబీర్‌ అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశంలో భాగంగా న్యాయపాలన వ్యవస్థలో సమస్యల పరిష్కారంపై సదస్సులో ఆయన ప్రసంగించారు. బాలల చట్టాల పట్ల చాలామందికి సరైన అవగాహన లేదని అన్నారు.బాలల చట్టాల పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.