పంచాయితీ రిజర్వేషన్లపై సీఎం, జానారెడ్డికి వీహెచ్‌ లేఖ

నల్లగొండ,(జనంసాక్షి): పంచాయితీ రిజర్వేషన్లపై సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, మంత్రి జానారెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు లేఖ రాశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సీఎంకు, అడ్వకేట్‌ జనరల్‌కు మంచి ఆలోచనలు కలగాలన్నారు.