పదోతరగతి పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు

అశ్వారావు పేట: అశ్వారావుపేట పట్టణంలో ఉన్న 3 పరీక్షాకేంద్రాలను ఖమ్మం నుంచి వచ్చిన మూడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి.