పద్మభూషణ్‌ను తిరిగిచ్చేస్తా: హజారే

దెహ్రాదూన్‌: అవినీతిపై చర్యలు తీనుకోని ప్రభుత్వం ఇచ్చే ఆవార్డులు తనకోద్దరి సామజిక కార్యకర్త అన్నా హజరే ఆన్నారు. తనకఅయు గతంలో ఇచ్చిన పద్మ భూషన్‌ ఆవార్డును వెనక్కి ఇచ్చేస్తానని హెచ్చరించారు. ‘లోక్‌పాల్‌పై యూపీఏ ప్రభత్వం దేశానికి క్షేమించారని ద్రోహం చేసింది’ అని మండినడ్డారు. జనతంత్ర యాత్ర తొలి విడుత ముగింపు సందర్భంగా మంళవారం డెహ్రాడూన్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. లోక:పాల్‌పై పార్లమెంటులో తీర్మానం చేసి రెండెళ్లు గదిచినా అది కలగానే మిగిలిందన్నారు.