పరస్పర సహకారంతో ముందుకెళ్దాం

5kww4a22న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఆఫ్రికాకు 600మిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇవాళ న్యూఢిల్లీలో జరిగిన ఇండో-ఆఫ్రికన్ ఫోరం సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ ఐదేళ్లలో ఆఫ్రికాకు 10మిలియన్ డాలర్ల రాయితీ రుణాన్ని అందిస్తామని తెలిపారు. ఆఫ్రికా వ్యవసాయ రంగంలో ప్రపంచ ఆహార భద్రతకు మద్దతుగా నిలుస్తుందన్నారు.