పరామర్శించిన సాకటి దశరత్.

నేరడిగొండనవంబర్10(జనంసాక్షి):మండలంలోని వాగ్ధరి గ్రామానికి చెందిన బిజెపి మండల కిసాన్ మోర్చా చేట్ పల్లి వెంకటేష్ తమ్ముడు చేట్ పల్లి సంతోష్ కు ఇటీవల బైక్ ఆక్సిడెంట్ లో గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చారన్న విషయం తెలుసుకున్న గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరత్ గురువారం రోజున ఇచ్చోడలో ఉంటున్న తన ఇంటికి వెళ్లి తన యోగక్షేమాలు అడిగి తెలుసుకుని  పరామర్శించి త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్ని కల్పించారు.ఆయన వెంట జిల్లా కార్యదర్శి కొల్లూరు చంద్రశేఖర్ నాయకులు తదితరులు ఉన్నారు.