పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసిన ఆకునూరు గ్రామస్తులు

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 07 : చేర్యాల మండల పరిధిలోని ఆకునూరు గ్రామానికి చెందిన యువజన సంఘం నాయకుడు సందబోయిన వెంకటేష్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆకునూరు గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.