పార్లమెంట్ గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ ఎంపీల ధర్నా

3కేంద్ర మంత్రి రామ్‌ శంకర్‌ కత్రియా తీరును నిరసిస్తూ…కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న రాంశంకర్ ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ..వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు కాంగ్రెస్‌ ఎంపీలు