కేంద్ర మంత్రి రామ్ శంకర్ కత్రియా తీరును నిరసిస్తూ…కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్లోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న రాంశంకర్ ఓ వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ..వెంటనే తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీలు