పాల్వాయిలో మదర్ థెరీసా జయంతి

మల్దకల్ ఆగస్టు 26 (జనంసాక్షి) మానవతా వాది ప్రేమామూర్తి మదర్ థెరీసా
112 వ జయంతి శుక్రవారం  వన్ ఫర్ వన్
స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో పాలవాయి
గ్రామంలో ఘనంగా నిర్వహించారు.ఆరోగ్య ఉపకేంద్ర,
అంగన్వాడీ కేంద్రంలో
నిర్వహించిన
ఈకార్యక్రమంలో ముఖ్య అథితి గాహెల్త్ సూపర్ వైజర్ శ్రీదర్ పాల్గొనిమాట్లాడారు మదర్ థెరిసా మానవాళికి
చేసిన సేవలు మరువలేనివి అన్నారు.ఏఎన్ఎం మనోహరమ్మ మాట్లాడుతూఎదుటివారికి ఎంత ఇచ్చామని గాకుండాఎంత ప్రేమతో ఇచ్చామన్నది ముఖ్యమని
అన్నారు.సంస్థ అధ్యక్షురాలు సులామితమ్మ
మాట్లాడుతూ..సాటివారికి సహాయం చేసే
గుణం నేర్చుకోవాలి అన్న గొప్ప ప్రేమమూర్తి
అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్
వైజర్ శ్రీదర్ ,ఏఎన్ఎమ్ మనోహరమ్మ
ఆశలు సరోజమ్మ ,పీరమ్మ పద్మమ్మ ,సంస్థ
అధ్యక్షులు సులామితమ్మ ఈదన్న,
మనోజ్ ,అంగన్వాడీ ఆయ అనురాధ,బాల బాలికలు పాల్గొన్నారు.