పీవీ రాజేశ్వరరావు కన్నుమూత..

మాpv_rajeswara_rao_stills_at_tori7_smallజీ ప్రధాని పీవీ నరసింహరావు తనయుడు పీవీ రాజేశ్వరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.