పీవీ రాజేశ్వరరావు కన్నుమూత..
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తనయుడు పీవీ రాజేశ్వరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తనయుడు పీవీ రాజేశ్వరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.