పీసీసీ మీడియా కన్వీనర్ గా మెడగోని కమలాకర్ జనంసాక్షి, మంథని, అక్టోబర్ 10

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కన్వీనర్ గా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన మేడగోని కమలాకర్ నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలుపడ్డాయి. తనను పీసీసీ మీడియా కన్వీనర్ పోస్ట్ ఎంపిక చేసినందుకు మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దుల శ్రీధర్ బాబు కి, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి మేడగోని కమల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.