పెట్రోల్‌ ధర పైసలు తగ్గింపు

న్యూఢిల్లీ : పెట్రోల్‌ ధరలను స్వల్పంగా తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోల్‌ ధరపై 85 పైసలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన పెట్రోల్‌ ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.