పేదింటి ఆడబిడ్డలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది :- చిలుక మధుసూదన్ రెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం మండలం పరిధి లోని ముకునూర్ గ్రామంలో సోమవారం రోజున ఇటీవల నిరుపేదల ఆడబిడ్డల వివాహనికి  మండల కాంగ్రెస్ నాయకులు గుత్తా రాజశేఖర్ రెడ్డి సహకారం తో   కాంగ్రెస్ పార్టీ యువనాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి కుటుంబ సబ్యులకు నగదును అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు..పేద కుటుంబాలని ఆదుకోవడం సామజిక బాధ్యత అని అన్నారు..ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గుత్తా రాజశేఖర్ రెడ్డి,వార్డు సభ్యులు దేవేందర్, తరుణ్ రెడ్డి, చందు,సాయి,వంశీ, శ్రీకాంత్, మహేష్,కిషోర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు