పోలీసులు దౌర్జన్యం చేశారు: జయప్రద

న్యూఢీల్లీ, జనంసాక్షి: రాంపూర్‌లో పోలీసులు తనపై దౌర్జన్యం చేశారని ఎంపీ జయప్రద ఆరోపించారు. మహిళా ఎంపీ అనికూడా చూడకుండా పరుష పదజాలంతో దూషించారని అన్నారు. తన పట్ల దురుసుగా ప్రలీసులను సనెండ్‌ చేయాలని లోక్‌ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్టు ఆమె చెప్పారు. ఎస్పీనేత ఆజంఖాన్‌ పోలీసులను తనపైకి ఉసుగొల్పుతున్నారని ఆమె ఆరోపించారు.