పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు
చత్తీస్గఢ్, జనంసాక్షి: బీజాపూర్ జిల్లా బాషగూడ అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగదల్పూర్ ఆసుపత్రికి తరలించారు.ల