పోలీసు కాల్పుల్లో మావోయిస్టు మృతి

ఒడిశా: రాయ్‌గఢ్‌లోని కల్యాణ్‌సింగ్‌పూర్‌లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో మావోయిస్టు మృతిచెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. కాల్పుల అనంతరం పరారైన మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.