ప్యాకేజీలు ఊహాగానమే: మంత్రి ముఖేష్‌

నల్లగొండ,(జనంసాక్షి): తెలంగాణకు ప్యాకేజీలు కేటాయిస్తామని వస్తున్న వార్తలు ఊహాగానమే అని మంత్రి ముఖేష్‌గౌడ్‌ పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.