ప్రచార కమిటీ కన్వీనర్ గా ఎమ్మెస్ రెడ్డి

మంథని, (జనంసాక్షి ) : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ భీఆర్ఎస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ గా మందల సత్యనారాయణ రెడ్డి ని నియమిస్తూ మంథని భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ శనివారం నియామక పత్రాలు అందజేశారు.