ప్రజలకు నరేంద్రమోడీ రాఖీ శుభాకాంక్షలు

577x8tdmదేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్రమోడీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను.. దేశ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని వారు సూచించారు. అటు పలువురు చిన్నారు ఆయన రాఖీ కట్టారు.